workers

  • Home
  • పూర్తయిన డ్రిల్లింగ్‌.. కాసేపట్లో టన్నెల్‌ నుండి బయటకు కార్మికులు ..

workers

పూర్తయిన డ్రిల్లింగ్‌.. కాసేపట్లో టన్నెల్‌ నుండి బయటకు కార్మికులు ..

Nov 28,2023 | 17:22

 డెహ్రాడూన్‌  :   ఉత్తరకాశీలోని సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.   టన్నెల్ నుండి  కార్మికులను బయటికి తీయవచ్చని…

ఆటో బోల్తాపడి కూలీలకు గాయాలు

Nov 28,2023 | 12:43

బ్రహ్మసముద్రం (అనంతపురం) : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు కూలీలకు గాయాలైన ఘటన మంగళవారం బ్రహ్మసముద్రంలో జరిగింది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని కన్నేపల్లి గ్రామ సమీపంలో కూలీలను…

కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 27,2023 | 12:00

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం…

దేశ వ్యాపితంగా మహా పడావ్‌

Nov 27,2023 | 10:20

గొంతెత్తిన కార్మిక, కర్షక లోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక, రైతు సంఘాల జాతీయ ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం దేశ వ్యాపితంగా పలు నగరాల్లో…

41మంది కార్మికులు.. సొరంగం పైనుండి డ్రిల్లింగ్‌కు కసరత్తు

Nov 25,2023 | 11:33

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. అధికారులు ముమ్మరంగా చర్యలను చేపడుతున్నారు. ప్రస్తుతం…

ఆబ్సెంట్‌ వేసిన టాప్‌ ఇన్‌స్పెక్టర్‌ : వర్కర్ల ఆగ్రహం

Nov 22,2023 | 12:52

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వాల్వు ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి…