ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సిఐటియు
చిత్తూరు (కలెక్టరేట్) : రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీగా సిఐటియు…
చిత్తూరు (కలెక్టరేట్) : రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీగా సిఐటియు…
ఆపకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులపై అధికారుల…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, నిలిపివేసిన హెచ్ఆర్ఎను తక్షణమే చెల్లించాలని, ఉక్కు టౌన్ షిప్లో నివాసముంటున్న వారికి పెంచిన…
సిఎంకు వి శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి ఎసిసి కృష్ణా సిమెంటు ఫ్యాక్టరీ లాకౌట్ అయి 32 సంవత్సరాలు…
రెండో రోజూ కొనసాగిన కార్మికుల ఆందోళన ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : అభిజిత్ ఫెర్రో టెక్ పరిశ్రమను మూసివేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు…
నెల మొత్తం కష్టపడిన రూ. పదివేలే కార్మికుల శ్రమను దోచుకుంటున్న జీడీపిక్కల యాజమాన్యం కేరళకు చెందిన వాటిలో ఇఎస్ఐ, పిఎఫ్ అమలు ఆంధ్ర కార్మికులకు అమలు కాని…
వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీపై సుప్రీ కోర్టు నవంబర్ 19లోగా చర్యలు తీసుకోవాలి లేదంటే కోర్టు ధిక్కార నేరం కింద నోటీసులు ఇస్తాం కేంద్రం చిత్తశుద్ధి…
దిగొచ్చిన విశాఖ ఉక్కు యాజమాన్యం లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్యంగా పోరాడిన విశాఖ ఉక్కు కార్మికులు కీలక విజయం సాధించారు.…
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 2025- 26 సంవత్సరానికి పనులు గుర్తింపు కొరకు ప్రారంభ గ్రామసభ లను బుధవారం…