వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
గుంటూరు : ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు.
గుంటూరు : ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు.
2019-24 మధ్య కుంభకోణలపై చర్చ టిడిపి అవినీతిని ప్రస్తావించిన వైసిపి 10 నెలల్లో ఏమీ నిరూపించలేకపోయారని బొత్స విమర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన మండలిలో ప్రభుత్వ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా ముందుకు తీసుకెళ్తారో బడ్జెట్లో స్పష్టత లేదని, దీన్ని ఎత్తిచూపుతుంటే వాస్తవాలను అధికార…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్:తన భార్య పార్టీ మారారన్న పేరుతో ఎమ్మెల్సీ పదవి నుంచి తనను సస్పెండ్ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అన్నారు. దీనిపై న్యాయస్థానంలో…
వైసిపి ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఎంఎల్సిలకు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి సూచించారు.…