భువనేశ్వర్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ చీకట్లోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించారు.
భువనేశ్వర్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ చీకట్లోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించారు.
జోగులాంబ గద్వాల : ఫెవీక్విక్ యాడ్స్ చూస్తూనే ఉంటాం.. ఇక ఇవి పనికిరావు అనుకునే సామాన్లను ఓ అమ్మాయి బయటపడేస్తుంటే..
వాషింగ్టన్: అమెరికా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తల్లి గర్భంలోని శిశువు మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఆపరేషన్ ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రజాశక్తి-మొగల్తూరు : మే పుష్పం వికసించింది. మండలంలోని పేరుపాలెం సౌత్ కి చెందిన కారుమంచి రాజయ్య ఇంటి ఆవరణలో గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చిన మొక్క నాటారు.
హైదరాబాద్ : మండుటెండలో నగరంలో ప్రధాన రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది అవస్థలు అన్నీఇన్నీ కావు..
మనీలా : ఫిలీప్పీన్స్లోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం మనీలా విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ అంతరాయం వల్ల డజన్ల కొద్దీ విమానాలు రద్దయ్యాయి.
సినీనటి సమంతపై అభిమానంతో ఏకంగా గుడి కట్టాడు ఓ అభిమాని. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్.. నటి సమంతకు వీరాభిమాని.
న్యూఢిల్లీ : ట్రైన్లో ప్రయాణిస్తున్న బిజెపి ఎంపిని దోమలు కుట్టాయని తెలిసిన వెంటనే ఆ ట్రైన్ను రైల్వే అధికారులు ఆపేసిన వైనం.. ఉన్నావ్లో జరిగింది.
లండన్ : బ్రిటన్ రాజుగా చార్లెస్-3కి వచ్చే నెల 6న జరగనున్న పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుకానున్నారు.
న్యూఢిల్లీ : సర్కస్ లెజెండ్ మూర్క్త్ వెంగకండి 'జెమిని' శంకరన్ (99) ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
ప్రజాశక్తి-కొత్తపేట : మామిడికాయ సహజంగా 50 గ్రాములు నుండి అతి పెద్ద కాయ అయితే 300 గ్రాములు వరకు ఉంటుంది కానీ మండల పరిధిలోని బిళ్ళకుర్రు శివారు డేగల వారి పాలెం గ్రామంలో రైత
జమ్మూ కాశ్మీర్ : రంజాన్ వేడుకలు జమ్మూకాశ్మీర్లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా కాశ్మీర్లోని మసీదులు భక్తులతో కిక్కిరిశాయి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved