తిరువనంతపురం (కేరళ) : కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు సందేశం పంపడంతో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.