చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

ఢిల్లీ : భారత్‌ -పాక్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు యత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హెలికాప్టర్‌ సేవలను కూడా నిలిపివేసింది. బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

➡️