తెలంగాణలో 187 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి

Jan 10,2025 18:50 #187 ASIs, #promoted, #Telangana

హైదరాబాద్‌: 1989-90 బ్యాచ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ఆ బ్యాచ్‌లో ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌ రీజియన్‌లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్‌ఐలకు.. ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్‌-2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

➡️