8 మంది దుర్మరణం మరో 8 మందికి తీవ్ర గాయాలు అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం సిఎం చంద్రబాబు సహా పలువురు దిగ్భ్రాంతి ప్రజాశక్తి- కోటవురట్ల (అనకాపల్లి జిల్లా), అమరావతి బ్యూరో : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం వద్దగల బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం … Continue reading బాణసంచా కేంద్రంలో పేలుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed