తెలంగాణ : కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. బిఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులను పంపించారు. ఆ నోటీసులపై వివరణ ఇవ్వడానికి సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.