ఎపి మద్యం కేసులో నిందితులకు నోటీసులు

అమరావతి :  ఎపి మద్యం కేసులో నిందితులకు శుక్రవారం సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులిచ్చింది. హైదరాబాద్‌లోని వారి నివాసాలకు వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు.

➡️