తెలంగాణలో సీనియర్‌ ఐపీఎస్‌లకు పదోన్నతి

Aug 8,2024 11:46 #ips, #police, #telanagana

హైదరాబాద్‌: తెలంగాణలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐదుగురికి డీజీలుగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ శివధర్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌, అభిలాష బిస్తీకి డీజీలుగా పదోన్నతి

➡️