అమరావతి : విద్యారంగ సంస్కరణలు వ్యతిరేకిస్తూ … ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కు ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఎ పి టి ఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు … సోమవారం ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులంతా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. https://prajasakti.com/wp-content/uploads/2025/05/openai-fm-sage-sincere.wavకనిగిరి – ప్రకాశం