mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముమ్మరంగా సాగుతున్న ఖరీఫ్ పనులు

3 గంటల క్రితం

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేపాడ : ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే అనుకూలించడంతో ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుని, విత్తనాలు వేసే పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు వేపాడ మండలంలో ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నారుమళ్లను సిద్ధం చేసుకున్న రైతులు వరి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వల్లంపూడి రెవెన్యూ పరిధిలో శనివారం రైతులు పొలాల్లో వరి విత్తనాలు వేస్తూ కనిపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్