శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోరాటం ఉధృతం - ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి

1 గంట క్రితం

Struggle Intensifies – MRO Office Besieged
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జై పంగులూరు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా జై పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటం ఉధృత రూపం దాల్చింది. శుక్రవారం మండలంలోని దళితులందరూ కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో ఆఫీసును ముట్టడించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
02

03


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్