ఎటపాక (అల్లూరి) : ఎటపాక మండలం తోటపల్లి గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలోని గోదావరి నది వద్ద చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ముగ్గురు మహిళలు లక్ష్మీ, భారతి, సుశీల, ఇద్దరు పురుషులు బాలరాజు, రమేష్ గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను గుర్తించి అధికారులు బయటకు తెచ్చారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)