mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన తమిళనాడు సిఎం

3 గంటల క్రితం

Tamil Nadu CM traveled in a government bus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం ఆయన తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (టిఎన్‌ఎస్‌టిసి)కి చెందిన 300 బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సులో కొంతదూరం ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్