ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'రణబాలి`. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ బుధవారం మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతీయులు తిండికి కూడా అల్లాడిపోయారు. ఇలాంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
'రణబాలి` టీజర్ రిలీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 06:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)