ప్రజాశక్తి- గణపవరం : గణపవరం డిగ్రి కాలేజీకి చెందిన సంకు చైత్రవాణి కేరళ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్సి రసాయన శాస్త్రంలో సీటు పొందింది. ఈ వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ పి నిర్మలాకుమారి గురువారం వెల్లడించారు. గణపవరం గ్రామానికి కళాశాలకు పేరు తెచ్చిన చైత్రవాణిని ఆమె అభినందించారు. ఈకార్యక్రమంలో రసాయన శాస్త్ర అద్యాపకులు ఎన్ వి ఎన్ బి శ్రీనివాస్ రావు , షేక్ మెయిన్ అన్సారీ, జి వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ కె స్వరూప రాణీ, గణేష్ కుమార్ పాల్గొన్నారు
డిగ్రీ కాలేజి విద్యార్దినికి కేరళ యూనివర్సిటీలో సీటు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)