హైదరాబాద్ : పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కి తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. హైదరాబాద్లోని పేట్బషీరాబాద్ పీఎస్లో అతడిపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మే 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోక్సో కేసులో బండి భగీరథ్కి బెయిల్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)