శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

25న ఓటీటీలోకి ‘అగధ’

1 గంట క్రితం

agada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘అగధ’. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల నటనకు, విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మూవీని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్