శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెప్టెంబర్‌ 18న ‘అనుమాన పక్షి’

15 గంటల క్రితం

Anumana-Pakshi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్‌ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్‌ కృష్ణ, రాగ్‌ మయూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న యూనిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక, రాజేష్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రంలో మెరిన్‌ ఫిలిప్‌ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్‌ సెసిల్‌, రాశి, అనన్య, చరిత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్