ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

16 నిమిషాల క్రితం

road acident.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • టిప్పర్‌ లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుల దుర్మరణం

ప్రజాశక్తి-విశాఖపట్నం: గాజువాక కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే దువ్వాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్