ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా లో భాగంగా పలు జిల్లాలలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్ టి ఎ రద్దు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు.














కామెంట్లు (0)