ముంబై : ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన క్రూరమైన దాడికి నిరసనగా ముంబైలో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులో తీసుకోని వాహనంలో తీసుకెళ్తుండగా ఓ యువతి ఆ వాహనానికి అడ్డుగా నిలబడి నిలువరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .








కామెంట్లు (0)