విజయవాడ : రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ... శనివారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో సిపిఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ ప్రసంగించారు.
LIVE - రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి : సిపిఎం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)