సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల విచారణకు కెటిఆర్‌ పిఎ, పీఆర్వో హాజరు

29 నిమిషాల క్రితం

KTR's PA and PRO appear for police questioning.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ ‌: బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పిఎ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్ లు సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన పై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంతో ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్