mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు భారత్‌‌కు చేరుకోనున్న జపాన్‌ ప్రధాని

3 గంటల క్రితం

japan prime minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో : భారత్‌ ‌పర్యటనలో భాగంగా జపాన్‌ ‌ప్రధాని సనే తకైచి బుధవారం సాయతంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. 16వ భారత్‌ - ‌జపాన్‌ ‌వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆమె పాల్గొనున్నారు. ఆమె పర్యటన జూలై 1 నుంచి 3 వరకు జరగనుందని జపాన్‌ ‌విదేశాంగ శాఖ ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొంది.

కాగా, తకైచి పర్యటనతో భారత్‌ - ‌జపాన్‌‌ల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. అలాగే సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు వంటి రంగాలలో పటిష్టమైన సరఫరా గొలుసులను నిర్మించే ప్రయత్నాలకు ఊపునిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్