శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి లో పాల సేకరణ ధర పెంపు : విజయ డెయిరీ

1 గంట క్రితం

Milk procurement price hike in AP: Vijaya Dairy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : పాడి రైతులకు పాల సేకరణ ధర పెంచుతున్నట్లు విజయ డెయిరీ ప్రకటించింది. పాడి రైతుల నుంచి సేకరించే పాలకు లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధర రూ.85ను రూ.88కి పెంచుతున్నట్లు ఎండీ ఈశ్వరరావు బాబు తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్