పూణె : మెర్సిడెస్ బెంజ్ భాగస్వామ్యంతో ఇంజిన్లను తయారు చేస్తున్న ఫోర్స్ మోటార్స్ తన పూణే చకాన్ ప్లాంట్లో 2,00,000వ ఇంజిన్ను ఉత్పత్తి చేసి నూతన మైలురాయిని అధిగమించింది. 1997 నుంచి కొనసాగుతున్న ఈ భాగస్వామ్యం భారత తయారీ రంగానికి సాంకేతికతను జోడిస్తోందని ఫోర్స్ మోటార్స్ ఎండి ప్రశాంత్ ఫిరోడియా పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన 6-సిలిండర్ ఎం256 ఇంజిన్ను మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 450 మోడల్ కోసం కేటాయించారు.









కామెంట్లు (0)