దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండలంలోని వాలాబు సమీపంలోని సరియా జలపాతంలో బీటెక్ విద్యార్థి గల్లంతైన ఘటన శనివారం జరిగింది. సరియా జలపాతాన్ని చూడటానికి నలుగురు స్నేహితులు కలిసి శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్స్ కు చేరుకొని కేరింతలు కొట్టారు. సరియా జలపాత లోయలో దువ్వాడకు చెందిన బీటెక్ విద్యార్థి తాంర్రా ఫణి కుమార్ (20) నీట మునిగాడు. తోటి స్నేహితులు ఎంత గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫణి కుమార్ కనిపించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సరియా జలపాతంలో బిటెక్ విద్యార్థి గల్లంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు




కామెంట్లు (0)