మార్కాపురం : ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేస్తూ ... ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్టీసీ డిపో వద్ద నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రజా రవాణా సంస్థను ప్రైవేటీకరించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
ఆర్టీసీ సిబ్బంది నిరాహార దీక్ష
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)