మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2 గంటల క్రితం

Man dies in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, గాదెంకి టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తున్న బైకును కోయంబత్తూర్-తిరుపతి ప్రైవేట్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాదెంకికి చెందిన చిన్న చెన్నయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్