గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దర్శకుడి నుంచి రచయితగా శైలేష్‌ కొలను

1 రోజు క్రితం

move
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​టాలీవుడ్‌లో 'హిట్‌', 'సైంధవ్‌' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు డాక్టర్‌ శైలేష్‌ కొలను ఇప్పుడు రచయితగా మారారు. తన నిజ జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ఆయన కథను రాస్తున్నారు. శైలేష్‌ రచయితగా మారడంపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన రోషన్‌ మేకా, ప్రీతి ముకుందన్‌ కాంబినేషన్‌లో 'ఏమో ఏమో ఇది' అనే రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్