గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వేటపాలెంలో దారుణం

2 గంటల క్రితం

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 02:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- వేటపాలెం : బాపట్ల జిల్లా వేటపాలెంలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ కేబుల్‌ను భార్య మెడకు బిగించి భర్త హత్య చేశాడు. ఆమోదగిరిపట్నంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ జనార్థన్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్