శ్రీకాకుళం : జీడి పిక్కల ధర, జీడి పప్పు ధరలకు వ్యత్యాసం ఉండడంతో పరిశ్రమలకు నష్టాలు రాకుండా ఉండేందుకు, పరిశ్రమలు నిలదొక్కుకోవడం కోసం ఈ నెల 24 నుంచి ఆగస్టు 3 వ తేదీ వరకు పది రోజుల పాటు బంద్ నిర్వహించనున్నట్లు ఇండస్ట్రీయల్ జీడి పరిశ్రమల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు ప్రకటించారు. కాశీబుగ్గ ఇండస్ట్రీయల్ జీడి పరిశ్రమల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జీడి వ్యాపారులు సమావేశమయ్యారు. తమ పరిశ్రమలకు నష్టం రాకుండా ఉండాలని 10 రోజులపాటు బంద్ చేపట్టాలని నిర్ణయించారు.
ఈనెల 24 నుండి 10 రోజులు పరిశ్రమలు బంద్ : జీడి వ్యాపారులు
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)