న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒక భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో ఒక భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఢిల్లీలో కూలిన భవనం
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)