Sports
Cinema
Technology
ఇంటర్నేషనల్
రాష్ట్రీయం
జిల్లాలు
బిజినెస్
సిడబ్ల్యూసి భేటీలో మల్లికార్జున్ ఖర్గే
యుజిసి-నెట్ 2026 పరీక్షను తిరిగి సెప్టెంబర్లో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
ఒడిశాలో తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న యాప్ ఆధారిత క్యాబ్, బైక్ డ్రైవర్లపై బుధవారం పోలీసులు విరుచుకుపడ్డారు.
బిజెపి చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ పార్టీకి సవాలు విసిరారు.
- 40 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉద్దేశపూర్వకంగానే తనను బిజెపి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మండిపడ్డారు.
- ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై మాజీ మహిళా మావోయిస్టుల ఆరోపణ
- - కమ్యూనిస్టు పార్టీల సభ్యుల వివరాలు సేకరించాలని ఆదేశం
- చాక్లెట్ తినమన్న ప్రిన్సిపాల్
తొలి త్రైమాసికంలో 58 శాతం పెరుగుదల 1.3 మిలియన్ టన్నులకు చేరిక
మూలుగుతున్న రూ.8,452 కోట్లు ఆడిట్లో తేలిన వ్యవహారం
ఆదాయ వ్యయాల మధ్య పెరుగుతున్న అంతరం దశాబ్ద కాలంగా కేంద్రం దయాదాక్షిణ్యాల పైనే ఆధారం తగ్గుతున్న వనరుల బదిలీలు
రాజస్థాన్లో రెండు భిన్న ధృవాల ప్రస్థానం నిఫ్ట్, కాజ్రీలో వినూత్న పరిశోధనలు
క్యూబా విప్లవనేత ఫైడల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్ళిన సిపిఎం ప్రతినిధి బృందం తన పర్యటన
ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ హత్య కేసులో నిందితుడు సచిన్ అంధూరేకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.