ప్రజాశక్తి-గన్నవరం: తిరుపతి-విజయవాడ మధ్య ఫ్లై-91 ప్రత్యేక విమాన సర్వీసును గురువారం నుంచి ప్రారంభించింది. ఈ విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 గంటలకు బయలుదేరి 9:15గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి.. 10:50గంటలకు తిరుపతికి వెళ్తుంది. వారంలో నాలుగు రోజులపాటు ఈ సర్వీసు నడవనుంది. విమాన టికెట్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500ల మధ్య ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుపతి-విజయవాడ మధ్య ఫ్లై-91 ప్రత్యేక విమాన సర్వీసు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)