ఎవరు ఆందోళన చెందవద్దు
ముద్రగడ తనయుడు బాలు
ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తనయుడు బాలు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొన్ని రోజుల నుండి వైద్యులు పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. 'ప్రస్తుతం నాన్న ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని కోరారు.









కామెంట్లు (0)