ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గంగవరం–యారాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

1 గంట క్రితం

vizag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 10:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖపట్నం:గాజువాక పరిధిలోని గంగవరం నుంచి యారాడ వెళ్లే రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం ప్రాంతానికి చెందిన కార్తీక్ (17), అమ్మోరు అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు అమ్మోరుకు తీవ్ర గాయాలు కావడంతో న్యూ పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్