శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

 రాజధాని అమరావతి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

1 గంట క్రితం

cbn.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 09:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాయపూడిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి: రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వ‌ర్ణాంధ్ర 2047 థీమ్‌తో ప్రభుత్వం ఈ వేడకలు నిర్వహిస్తోంది. కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్, న్యాయ‌మూర్తులు, మంత్రులు, నాయ‌కులు పాల్గొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మంత్రి నారోలోకేష్ విజయవాడలో జెండాను ఎగరవేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్