ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షిని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ములాఖత్ లో భాగంగా జగన్ కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని విరూపాక్షికి జగన్ భరోసా ఇచ్చారు. అయితే జగన్తో పాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం విరూపాక్షిని పరామర్శించారు. మరోవైపు విరూపాక్షి భార్య కూడా తన కుమారుడుని పరామర్శించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి జగన్ భారీ ర్యాలీతో కర్నూలు బయల్దేరారు. దీంతో పలు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా.. వైసిపి నాయకులు భారీగా జనసమీకరణ చేసినట్టు
ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)