ప్రజాశక్తి-మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన శొంఠి నాగమణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ తగాదాల కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు




కామెంట్లు (0)