ప్రజాశక్తి-అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2.153 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండపై పురాతన ఆలయం, ప్రకృతి వనరుల సంరక్షణకు ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలను ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.
నో మైనింగ్ జోన్గా పంచదార్ల కొండ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)