సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

1 గంట క్రితం

Incident involving medical student Priyanka being hit by a car – Key development
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రి సిబ్బంది పోస్టుమార్టం పూరి చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పురం గ్రామానికి తరలిస్తున్నారు. స్వగ్రామమైన ఏక్లాస్‌పురంలో సాయంత్రం ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్