గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రాజేష్ కు ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

1 గంట క్రితం

rajesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 06:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ: ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ – 2026 ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులకు 20 మంది ఫోటోగ్రాఫర్లు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుండి ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ కుంచం రాజేష్ స్థానం సంపాదించారు. అవార్డు జాబితాలో

ఈ అవార్డుల కార్యక్రమంలో మొత్తం 20 అవార్డులు ప్రకటించగా, ఎంపికైన విజేతలకు రూ.5,000 నగదు బహుమతి, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందజేయనున్నట్లు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కుంచం రాజేష్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడం పట్ల ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.

photo

‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఎంపిక అయిన రాజేష్ తీసిన ఫోటో ఇదే..

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్