స్పిల్వే నుండి 3,34,009 క్యూసెక్కులు విడుదల
ప్రజాశక్తి - పోలవరం : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదుల జలాలతో గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 27.10 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 3,34,009 క్యూసెక్కుల వరద జలాలను ప్రాజెక్టు స్పిల్వే నుండి విడుదల చేసినట్లు డిఇఇ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పిల్వే ఎగువన 29.480 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్కు ఎగువన 29.550 మీటర్లు నీటిమట్టం నమోదైంది.








కామెంట్లు (0)