సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగార్జునసాగర్‌లో వరుణయాగం ప్రారంభం

1 గంట క్రితం

varunayagam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నల్గొండ: నాగార్జునసాగర్‌లో వరుణయాగం ప్రారంభమైంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణదేవుడిని ప్రార్థించారు. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, సాగునీటి వనరులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్