చెన్నై : సీఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో సుమారు 60 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు.
సీఫుడ్ ఫ్యాక్టరీలో లీకైన అమ్మోనియా గ్యాస్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)