తెలంగాణ : బండి భగీరథ్ కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ శనివారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ నెల 28 వరకు (వారంపాటు) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బండి భగీరథ్ కు తాత్కాలిక బెయిల్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)